ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల ఐపీఎల్‌పై ఆలస్యం చేయొద్దు: మిథాలీ

ABN, First Publish Date - 2020-03-27T13:09:13+05:30

మహిళల ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో బీసీసీఐ ఇక ఆలస్యం చేయకూడదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహిళల ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో బీసీసీఐ ఇక ఆలస్యం చేయకూడదని వెటరన్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ అంటోంది. పరిమిత స్థాయిలో లీగ్‌ను నిర్వహించేందుకు వచ్చే ఏడాది నుంచే సన్నాహకాలు ప్రారంభించాలని కోరింది. ఆ తర్వాత నెమ్మదిగా అభివృద్ధి చేయాలని సూచించింది. ‘కొన్ని నిబంధనలను సడలించాలి. తొలి అంచెలో ఐదు లేదా ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఆడే విధంగా అవకాశం కల్పించాల’ని రాజ్‌ చెప్పింది. 

Updated Date - 2020-03-27T13:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising