ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ స్థిరీకరణ నెలలో పూర్తి: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-09-29T08:08:11+05:30

మిషన్‌ భగీరథ స్థిరీకరణ నెలలో పూర్తి: ఎర్రబెల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మిషన్‌ భగీరథ స్థిరీకరణ పనులను అక్టోబరు 15కు 80ు, 30లోగా 100ు పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు ఆదేశించారు. సౌర విద్యుత్తుద్వారా ప్రభుత్వం గుర్తించిన 126 మారుమూల గ్రామాలకు నవంబరు 30లోగా తాగునీరు అందించాలని సోమవారం సమీక్ష సమావేశంలో నిర్దేశించారు. సింగూరు ఆధారిత ప్రాజెక్టు కింద ఉండటం వల్ల 1,607 ఆవాసాల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

Updated Date - 2020-09-29T08:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising