ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ ఫలక్‌నుమాలో తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2020-10-18T03:38:02+05:30

ఫలక్‌నుమాలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఫలక్‌నుమాలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షానికి ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. 


ఇదిలా ఉంటే భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. సాయంత్రం మొదలైన వర్షం.. కుండపోతగా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. మరోవైపు ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2020-10-18T03:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising