ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మిర్యాలగూడ రైస్ మిల్స్ లాక్ డౌన్: రమేష్

ABN, First Publish Date - 2020-07-20T01:26:48+05:30

కరోనాతో మిర్యాలగూడ రైస్ మిల్స్ లాక్ డౌన్: రమేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కేసుల విజృంభణతో ఈ నెల 21 నుంచి 31 వరకు మిర్యాలగూడ రైస్ మిల్లర్లను లాక్ డౌన్ చేస్తున్నట్లు అధ్యక్షుడు కర్నాటి రమేష్ పేర్కొన్నారు.


Updated Date - 2020-07-20T01:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising