ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలులో సమన్వయంతో సాగాలి

ABN, First Publish Date - 2020-04-10T06:27:51+05:30

ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, గిడ్డంగుల కార్పొరేషన్లు సమన్వయంతో సాగాలని మంత్రులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌ ఆదేశం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంద్రజ్యోతి): ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, గిడ్డంగుల కార్పొరేషన్లు సమన్వయంతో సాగాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పురోగతిపై పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు నాగేందర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో మంత్రులు గురువారం సమీక్షించారు. రాష్ట్రంలో 713 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని,  కామారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇప్పటికే  ప్రారంభమైందని తెలిపారు. 

Updated Date - 2020-04-10T06:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising