ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘30 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉంటే..’’

ABN, First Publish Date - 2020-10-05T03:37:25+05:30

‘‘రైతులు లేనిదే రాజ్యం లేదు.. సేద్యం లేనిదే జీవులు లేవు’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్‌తో కలిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి: ‘‘రైతులు లేనిదే రాజ్యం లేదు.. సేద్యం లేనిదే జీవులు లేవు’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రైతు అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. నూతన రెవిన్యూ చట్టంతో రైతాంగం కష్టాలకు కాలం చెల్లిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. 


మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉంటే మన బతుకులు మరింత ఆనందంగా ఉండేవన్నారు. నేడు దేశానికే తెలంగాణ అన్నం పెడుతోందని ఆయన చెప్పారు. రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2020-10-05T03:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising