ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాల్లో కూలీలతో మంత్రి

ABN, First Publish Date - 2020-10-07T06:27:06+05:30

వరి చేలల్లో కలుపు తీస్తున్న కూలీల మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యక్షమవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఇల్లంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ధన్నపేట, అక్టోబరు 6 : వరి చేలల్లో కలుపు తీస్తున్న కూలీల మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యక్షమవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఇల్లంద శివారులో అటుగా వెళ్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పక్కనే ఉన్న పొలాల్లో కలుపు తీస్తున్న వారి వద్దకు వచ్చి పలకరించారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో కలిసి కూలీలతో ముచ్చటించారు. అనంతరం రెవెన్యూ చట్టానికి మద్దతుగా పొలంలో గులాబీ జెండాను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ మడ్డి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T06:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising