ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల సంక్షేమానికి కృషిచేసిన మంచివ్యక్తి ఎల్లయ్య- తలసాని

ABN, First Publish Date - 2020-08-08T20:42:15+05:30

దళితుల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన మంచి వ్యక్తి మాజీ ఎంపి నంది ఎల్లయ్య అని పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దళితుల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన మంచి వ్యక్తి మాజీ ఎంపి నంది ఎల్లయ్య అని పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సీనియర్‌నాయకుడిగా, దళిత,బలహీన వర్గాలనేతగా నంది ఎల్లయ్య రాజకీయాల్లో నిజాయితీ గల నేతగా ఎదిగారని అన్నారు. నంది ఎల్లయ్య సుదీర్ఘ కాలం పాటురాజకీయాల్లో ఉంటూ పేదలు, బలహీన వర్గాల  సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల మనిషిగా తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన ఎల్లయ్య కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. 

Updated Date - 2020-08-08T20:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising