ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం స్పందించదా?

ABN, First Publish Date - 2020-10-21T10:21:39+05:30

రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం సహా యం అందించదుగానీ కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పెద్ద పోటుగాళ్లలాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీజేపీ నేతలు పోటుగాళ్లలా మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని 


మంగళ్‌హాట్‌, అక్టోబర్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం సహా యం అందించదుగానీ కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పెద్ద పోటుగాళ్లలాగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌కే పేట్‌లో ఇటీవల గోడకూలి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. మంగళవారం మంత్రి తలసాని, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బాధిత కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పాపాల వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

Updated Date - 2020-10-21T10:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising