ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ జీవో ఏకపక్షం: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-05-13T09:22:39+05:30

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం ఏకపక్ష నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన  మాట్లాడారు. ఏపీ జీవోను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదన్నారు. 

Updated Date - 2020-05-13T09:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising