ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతును రాజును చేయలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి: మంత్రి సత్యవతి

ABN, First Publish Date - 2020-06-06T18:05:34+05:30

రైతును రాజును చేయలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి: మంత్రి సత్యవతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: రైతును రాజును చేయాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం జిల్లాలోని నెల్లికుదుర్ మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు నిర్మాణాలు చేసి పారిశుద్ధ్యంపై  ముందుగానే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. ఉపాధి హామిలో ఉన్న ప్రతి పనిని గ్రామంలో ఉపయోగించే విధంగా అధికారులు కృషి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-06-06T18:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising