ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్‌లో 72 కోట్లతో చెక్‌ డ్యాంలు: సబిత

ABN, First Publish Date - 2020-06-06T08:40:03+05:30

వికారాబాద్‌ జిల్లాలో రూ.72 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌, జూన్‌ 5: వికారాబాద్‌ జిల్లాలో రూ.72 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని పలు తండాల పంచాయతీల్లో చేపడుతున్న చెక్‌డ్యాంలు, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి జీవన్గి ప్రధాన మార్గంలో హరితహారం మొక్కలు నాటారు.

Updated Date - 2020-06-06T08:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising