వికారాబాద్లో 72 కోట్లతో చెక్ డ్యాంలు: సబిత
ABN, First Publish Date - 2020-06-06T08:40:03+05:30
వికారాబాద్ జిల్లాలో రూ.72 కోట్ల వ్యయంతో చెక్డ్యాంల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.
బషీరాబాద్, జూన్ 5: వికారాబాద్ జిల్లాలో రూ.72 కోట్ల వ్యయంతో చెక్డ్యాంల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు తండాల పంచాయతీల్లో చేపడుతున్న చెక్డ్యాంలు, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి జీవన్గి ప్రధాన మార్గంలో హరితహారం మొక్కలు నాటారు.
Updated Date - 2020-06-06T08:40:03+05:30 IST