ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2020-05-29T03:54:20+05:30

రైతులు వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకాన్ని 100 శాతం అమలు చేస్తామని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి: రైతులు వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకాన్ని 100 శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-05-29T03:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising