ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వకుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

ABN, First Publish Date - 2020-07-09T02:52:29+05:30

జిల్లా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్: జిల్లా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పంజుగుల గ్రామంలో రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T02:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising