ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మారావు మాస్క్ పెట్టుకోలేదు.. అందుకే కరోనా వచ్చింది: మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2020-07-08T22:53:26+05:30

ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తాను మాస్క్ పెట్టుకోమని చెబితే పెట్టుకోలేదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తాను మాస్క్ పెట్టుకోమని చెబితే పెట్టుకోలేదని.. ఆ మరుసటి రోజే ఆయనకు కరోనా వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.  కరోనా మరణాలకంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలే ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ వాఖ్యానించారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే రాజకీయ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమేనన్నారు. తాము కూడా కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చని.. కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడంలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులు కూడా ఎక్కడో ఒక చోట ఉంటాయని.. అవి పట్టుకుని బూచీగా చూపడం తప్పని మంత్రి కేటీఆర్ అన్నారు. 

Updated Date - 2020-07-08T22:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising