ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం: కొప్పుల ఈశ్వర్

ABN, First Publish Date - 2020-03-24T16:09:24+05:30

హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కో్రారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కో్రారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమన్నారు. కరోన  వైరస్‌కు మందు గాని.. టీకా గాని లేదన్నారు. నివారణ ఒక్కటే మార్గమని ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోన  కేసులు పెరుగుతున్నాయని.. ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జాగ్రత్తలు తీసుకోకపోతే దానిని అదుపు చేయడం కష్టమని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.



Updated Date - 2020-03-24T16:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising