ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్క్రీనింగ్ తరువాతే అనుమతి.. ఈ రోజు రాత్రి వరకే ఆ సడలింపు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-03-26T23:00:00+05:30

నల్లగొండ: దామరచర్ల మండలం వాడపల్లి బార్డర్ చెక్ పోస్టు‌ను మంత్రి జగదీష్‌రెడ్డి సందర్శించిన మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా అధికారులు సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: దామరచర్ల మండలం వాడపల్లి బార్డర్ చెక్ పోస్టు‌ను మంత్రి జగదీష్‌రెడ్డి సందర్శించిన మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద కలుగుతున్న ఇబ్బందులపై ఇరు సీఎంలు చర్చించారన్నారు. 


ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి కొన్ని షరతులు పెట్టారని తెలిపారు. ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ పరీక్ష చేసిన తరువాతే ఏపీలోకి అనుమతి ఇస్తారని వెల్లడించారు. ఈ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-03-26T23:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising