ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చేసిన భూములకే రైతుబంధు: జగదీశ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-06T08:39:39+05:30

బీడు భూములకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చేది లేదని, సాగులో ఉన్న భూములకే పథకం వర్తిస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 5: బీడు భూములకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చేది లేదని, సాగులో ఉన్న భూములకే పథకం వర్తిస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్నారు. నాగలితో పొలాన్ని దున్నిన ఆయన అనంతరం జరిగిన సదస్సులో మాట్లాడారు. మూస ధోరణిలో వరి, మొక్కజొన్నను సాగు చేసి రైతులు అప్పులపాలు కావొద్దని, వాణిజ్య పంటలు వేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T08:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising