ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిలోగా నిర్మల్‌కు సాగునీరు: ఇంద్రకరణ్‌

ABN, First Publish Date - 2020-05-31T08:17:30+05:30

కాళేశ్వరం 27, 28వ ప్యాకేజీల ద్వారా ఏడాదిలోగా నిర్మల్‌ జిల్లాకు సాగు నీరందించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిలావర్‌పూర్‌, మే 30: కాళేశ్వరం 27, 28వ ప్యాకేజీల ద్వారా ఏడాదిలోగా నిర్మల్‌ జిల్లాకు సాగు నీరందించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి వద్ద నిర్మించిన 27వ ప్యాకేజీ పంప్‌హౌజ్‌ పనులను సీఎం ఓఎ్‌సడీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 27, 28వ ప్యాకేజీలకు సంబంధించి ఇప్పటికే 65ు పనులు పూర్తయ్యాయన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పంటలకు నీరందించే దిశగా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు  సూచించారు.

Updated Date - 2020-05-31T08:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising