ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారు: మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2020-10-30T04:30:01+05:30

కాంగ్రెస్‌ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారు: మంత్రి హరీష్‌రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాళ్లని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని హరీష్‌రావు చెప్పారు. రూ.20 వేల నుంచి లక్ష వరకు వ్యవసాయ రుణాల్ని రద్దుచేస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, కరోనా వల్ల ఆలస్యమైందని హరీష్‌రావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారని, టీఆర్‌ఎస్‌.. అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకుందని హరీష్‌రావు అన్నారు.

Updated Date - 2020-10-30T04:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising