ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ దూకుడు... ప్రత్యర్థి పార్టీలే టార్గెట్

ABN, First Publish Date - 2020-10-25T00:12:28+05:30

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ మంత్రి హరీశ్‌రావు విమర్శల దాడి పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయలో ఓటర్లు పడొద్దన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ మంత్రి హరీశ్‌రావు విమర్శల దాడి పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయలో ఓటర్లు పడొద్దన్నారు. కాషాయ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో పోసాస్‌పల్లిలో పలువురు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 


Updated Date - 2020-10-25T00:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising