ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా తడాఖా ఏంటో కొడంగల్‌లో చూపించా: హరీశ్‌రావు

ABN, First Publish Date - 2020-11-01T02:00:02+05:30

అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట : అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘పరాయి నాయకులు.. కిరాయి మనుషులే బీజేపీకి దిక్కు. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ. వాళ్లు సీసాలు, పైసలు, అబద్దాలను నమ్ముకున్నారు. ఎక్కడెక్కడి లీడర్లు వచ్చి దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలయ్యాక వారెవరైనా ఇక్కడ ఉంటారా?. రేవంత్‌రెడ్డిని కొడంగల్‌కు పోయి ఓడించా. ఇది నా గడ్డ.. వాళ్లు వచ్చి ఏం చేస్తారు’ అని హరీశ్‌రావు  వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-11-01T02:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising