ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి గంగుల వినూత్న విప్లవం

ABN, First Publish Date - 2020-06-04T00:31:27+05:30

సన్నరకం వరితో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సన్నరకం వరి విత్తనాల సాగుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: సన్నరకం వరితో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సన్నరకం వరి విత్తనాల సాగుకు కరీంనగర్‌లో తొలి అడుగు పడిందని తెలిపారు. నగర శివారులోని కొత్తపల్లి మండలం ఆసీఫ్ నగర్‌లో సన్నరకం వరి విత్తనాలను స్వయంగా మంత్రి గంగుల కమలాకర్ చల్లారు. 


కాళేశ్వరం జలాలతో బీడు భూములన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానంతో రైతు రాజు కాబోతున్నారని తెలిపారు. రైతుకు ఆర్థికంగా బలం చేకూర్చడం కోసమే కొత్త వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తెచ్చామని గంగుల అన్నారు. 

Updated Date - 2020-06-04T00:31:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising