ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ ను గెలిపించమని కోరిన మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-11-27T02:00:33+05:30

మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని బిక్షు గూడలోజరిగిన కార్య్ క్రమంలో టిల్లు ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని బిక్షు గూడలోజరిగిన కార్య్ క్రమంలో టిల్లు ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో పార్టీ అభ్యర్థి ప్రభుదాస్ ను  గెలిపిస్తామని వారు ప్రతినబూనారు. ఇక మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో బిల్డర్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు కూడా మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో చేరారు.


పార్టీ అభ్యర్థి ప్రభుదాస్ ను  గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం మీర్ పేట్ హౌసింగ్ బోర్డు చైతన్య నగర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కోరిన కోరికను తప్పకుండా ప్రభుదాస్ గెలిచాక తీరుస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా గౌడ కులస్థులు టీఆర్ఎస్ ను గెలిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ,శ్రీనివాస కాలనీ లలో గల్లీ గల్లీలో ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుదాస్ ను గెలిపించాలని కోరారు. 

Updated Date - 2020-11-27T02:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising