ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంది ఎల్లయ్య మృతి కలిచివేసింది- ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-08-09T21:01:10+05:30

రికార్డుస్థాయిలో ఆరు సార్లుమెంట్‌కు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రికార్డుస్థాయిలో ఆరు సార్లుమెంట్‌కు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఎల్లయ్యతో తాను కూడా ఒకసారి పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేయడం ద్వారా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా ఎల్లయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2020-08-09T21:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising