ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాధ పిల్లల వార్త చూసి చలించిన మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-08-01T20:57:23+05:30

యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టుసత్తయ్య, ఆయన భార్య అనూరాధ మృతి చెందడంతో అనాధలుగా మారిన ముగ్గురు పిల్లల వార్త చూసి పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చలించిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టుసత్తయ్య, ఆయన భార్య అనూరాధ మృతి చెందడంతో అనాధలుగా మారిన ముగ్గురు పిల్లల వార్త చూసి పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చలించిపోయారు. ఆయన వెంటనే సంఘటన జరిగిన గ్రామసర్పంచ్‌, నియోజక వర్గ ఎమ్మెల్యే గొంగిడిసునీత,కు ఫోన్‌చేసి ఆ సంఘటన గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆపిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ సినిమా నిర్మాత దిల్‌రాజుకుఫోన్‌చేసి కోరారు. మంత్రి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్‌రాజు మాటిచ్చారు. పిల్లలను దత్తత తీసుకున్నదిల్‌రాజును మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య, కుటుంబం కొన్నేళ్లుగా జీవిస్తున్నది. కానీ అనారోగ్యం కారణంగా గత సంవత్సరం గట్టుసత్తయ్య చనిపోవడంతో భార్య అనూరాధ కూలీ పనిచేఇ పిల్లలు మనోహర్‌, లాస్య, యశ్వంత్‌ను పోషించుకుంటోంది.

Updated Date - 2020-08-01T20:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising