ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు స్థానాల్లో ఎంఐఎం విజయం..

ABN, First Publish Date - 2020-12-04T18:53:42+05:30

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం ఎంఐఎంకు అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం ఎంఐఎంకు అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు చోట్ల కూడా ఎంఐఎం విజయం సాధించింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. కాగా.. డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్‌ఖాన్‌ విజయం సాధించగా.. కిషన్‌బాగ్‌లో కూడా ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మొబషీరుద్దీన్‌ విజయం సాధించారు. కాగా.. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసురి సునీత విజయం సాధించగా.. యూసుఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ పటేల్‌ విజయం సాధించారు. ఏఎస్‌రావునగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు.


Updated Date - 2020-12-04T18:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising