ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద నీటితో నిండుకుంటున్న రాజరాజేశ్వర జలాశయం

ABN, First Publish Date - 2020-09-19T14:04:05+05:30

భారీగా వస్తున్న వరద నీటితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నిండుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్నసిరిసిల్ల: భారీగా వస్తున్న వరద నీటితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నిండుకుంటోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీ కాగా... ప్రస్తుతం 26.17 టీఎంసీగా నమోదు అయ్యింది. అలాగే ఇన్ ఫ్లో 9333 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7030 క్యూసెక్కులుగా ఉంది.  మిడ్ మానేర్ ప్రాజెక్టు నీటి నిల్వ లైవ్ కెపాసిటీని దాటింది. దాటిన ప్రాజెక్టు నుండి 6 రేడియల్ గేట్ల ద్వారా ఎల్ఎండీకి 7030 క్యూలెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌తో సంకేపల్లి, అరెపల్లి గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 

Updated Date - 2020-09-19T14:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising