ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం పై ప్రారంభమైన మంత్రుల సమావేశం

ABN, First Publish Date - 2020-06-22T20:31:04+05:30

తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరోవిడత హరితహారం కార్యక్రమాలపై పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆఽధ్యక్షతన సమీక్షాసమావేశం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరోవిడత హరితహారం కార్యక్రమాలపై పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆఽధ్యక్షతన సమీక్షాసమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈసమావేశంలో మంత్రి మల్లారెడ్డి,  మేయర్‌ బొంతు రామ్మోహన్‌,ఎంపీ రంజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, గ్రేటర్‌పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, కలెక్టర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-22T20:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising