ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటిలేటర్లు సమకూర్చుకోవాలి

ABN, First Publish Date - 2020-04-05T10:22:03+05:30

కరోనా బాధితుల చికిత్సకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేశుకోవాలని మంత్రి హరీశ్‌రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ ఆసుపత్రిని సందర్శించిన హరీశ్‌రావు


మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌4: కరోనా బాధితుల చికిత్సకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేశుకోవాలని మంత్రి హరీశ్‌రావు వైద్యులకు సూచించారు. శనివారం ఆయన ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డు, ఐసీయూను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలని వైద్య అధికారులకు సూచించారు. జిల్లా అవసరమైన మాస్క్‌లను సరఫరా చేయాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. వారితో మాట్లాడి జిల్లాకు తెచ్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి జిల్లా వెద్యాధికారికి సూచించారు. 

Updated Date - 2020-04-05T10:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising