వెంటిలేటర్లు సమకూర్చుకోవాలి
ABN, First Publish Date - 2020-04-05T10:22:03+05:30
కరోనా బాధితుల చికిత్సకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేశుకోవాలని మంత్రి హరీశ్రావు
మెదక్ ఆసుపత్రిని సందర్శించిన హరీశ్రావు
మెదక్ అర్బన్, ఏప్రిల్4: కరోనా బాధితుల చికిత్సకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేశుకోవాలని మంత్రి హరీశ్రావు వైద్యులకు సూచించారు. శనివారం ఆయన ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు, ఐసీయూను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని వైద్య అధికారులకు సూచించారు. జిల్లా అవసరమైన మాస్క్లను సరఫరా చేయాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. వారితో మాట్లాడి జిల్లాకు తెచ్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి జిల్లా వెద్యాధికారికి సూచించారు.
Updated Date - 2020-04-05T10:22:03+05:30 IST