ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూచన్‌పల్లిలో బైక్‌ను దహనం చేసిన దుండగులు

ABN, First Publish Date - 2020-03-02T11:13:39+05:30

గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను దహనం చేసిన మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవేళిఘణపూర్‌: గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను దహనం చేసిన మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కొజ్జపురం ధీరజ్‌ తన బైక్‌ను రాత్రి తన ఇంటి ఎదుట పార్కింగ్‌ చేసి ఉంచాడు. ఇంటిలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్‌ దగ్ధమైంది. ఆ మంటలకు ఇల్లు కూడా కొంత మేరకు దగ్ధమైందని ఆయన తెలిపాడు. రాత్రి పోలీసులకు సమాచారం అందించగా వారి వెళ్లి పరిశీలించారు.  కాగా, గ్రామంలో ఇప్పటి వరకు ఈ విధంగానే రెండు బైక్‌లను గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. 

Updated Date - 2020-03-02T11:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising