ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారును ఢీకొన్న బస్సు, ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2020-12-02T05:26:30+05:30

కొండపాక, డిసెంబరు 1 : కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని లకుడారం స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, డిసెంబరు 1 : కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని లకుడారం స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగింది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, దేవి, రవీందర్‌కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కుకునూర్‌పల్లి ఎస్‌ఐ సాయిరామ్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-02T05:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising