ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతులకు తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-12-11T05:32:35+05:30

బోరు మోటారు పైపులను పైకితీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోరు మోటారు పైపులను పైకి తీస్తున్న క్రమంలో ఘటన


మిరుదొడ్డి, డిసెంబరు 10: బోరు మోటారు పైపులను పైకితీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు రాములు, స్వామి, రాములు, మల్లేశం కలిసి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద బోరుమోటారు నుంచి పైపులను పైకి తీస్తున్నారు. ఈ క్రమంలో 11కేవీ విద్యుత్తు వైర్లకు పైపులు తగలడంతో వాటిని పట్టుకోని ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించి స్థానికులు సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మల్లేశం, స్వామి చికిత్స పొందుతుండగా మిగిలిన ఇద్దరు రైతులను మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Updated Date - 2020-12-11T05:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising