ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు నెలల నుంచి మహిళకు పొత్తికడుపులో నొప్పి.. టెస్ట్ చేస్తే గర్భసంచిలో..

ABN, First Publish Date - 2020-07-03T20:24:48+05:30

ఓ మహిళ గర్భసంచి నుంచి 24 కణితులను తొలగించిన సంఘటన సిద్దిపేటలో గురువారం చోటుచేసుకున్నది. చిన్నకోడూరు మండలానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గర్భసంచి నుంచి 24 కణితుల తొలగింపు


సిద్దిపేట(ఆంధ్రజ్యోతి): ఓ మహిళ గర్భసంచి నుంచి 24 కణితులను తొలగించిన సంఘటన సిద్దిపేటలో గురువారం చోటుచేసుకున్నది. చిన్నకోడూరు మండలానికి చెందిన 45 సంవత్సరాల మహిళ ఆరు నెలల నుంచి పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్నది. పలుచోట్ల వైద్యులకు కూడా చూపించుకున్నది. అయినా తగ్గకపోవడంతో బుధవారం సిద్దిపేటలో లోహిత్‌సాయి ఆసుపత్రిలో టెస్టులు చేయించారు.


గర్భసంచిలో 24 కణితులున్నట్టు తేలడంతో జనరల్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌డాక్టర్‌ అమిరిశెట్టి భాస్కర్‌ ఆధ్వర్యంలో గురువారం శస్త్రచికిత్స  చేసి వాటిని తొలగించారు. అనంతరం డాక్టర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ పొత్తి కడుపులో నొప్పి, నెలసరి రక్తస్రావము ఎక్కువగా ఉన్న మహిళలు ముందు జాగ్రత్తగా డాక్టర్లను  కలిసి స్కానింగ్‌ పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి విపరీతమైన సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చని చెప్పారు. 

Updated Date - 2020-07-03T20:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising