ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిని దున్నేసిన రంగారెడ్డి రైతులు

ABN, First Publish Date - 2020-06-18T11:09:58+05:30

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌కు చెందిన కొందరు రైతులు.. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రాపురం, జూన్‌ 17: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌కు చెందిన కొందరు రైతులు.. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో సర్వే నంబరు 434లోని ప్రభుత్వ భూమిని బుధవారం నాగళ్లతో దున్నేశారు. స్థానికులు తహసీల్దార్‌ కె.శివకుమార్‌కు విషయాన్ని చేరవేశారు. తహసీల్దార్‌ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వో రాజమల్లేశం రైతులను అడ్డుకున్నారు. ఈ భూములు మావే అంటూ రైతులు వీఆర్వోతో వాగ్వాదం చేశారు. 

Updated Date - 2020-06-18T11:09:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising