ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి

ABN, First Publish Date - 2020-04-09T10:56:44+05:30

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని మెదక్‌ ఆర్డీవో సాయిరాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌  ఆర్డీవో సాయిరాం 


పెద్దశంకరంపేట/అల్లాదుర్గం ఏప్రిల్‌ 8 : కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని మెదక్‌ ఆర్డీవో  సాయిరాం  అన్నారు.  బుధవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకుల వద్ద ఆయన కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పేట ఎంపీపీ  జంగం శ్రీనివాస్‌, తహసీల్దార్‌ మనోహర్‌, అల్లాదుర్గం తహసీల్దార్‌ సాయాగౌడ్‌, చక్రవర్తి, ఎంపీడీవో బన్సీలాల్‌, ఆర్‌ఐ ప్రభాకర్‌, వీఆర్వోలు రమేశ్‌, శ్రీనివాస్‌, పోమ్యా పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-09T10:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising