ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పటాన్‌చెరు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను

ABN, First Publish Date - 2020-12-06T05:54:36+05:30

పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన మెట్టుకుమార్‌యాదవ్‌ శనివారం మంత్రి హరీశ్‌రావును కలుసుకున్నారు.

మంత్రి హరీశ్‌రావును కలిసిన కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి ఆశీస్సులు తీసుకున్న కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌


 పటాన్‌చెరు, డిసెంబరు 5: పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన మెట్టుకుమార్‌యాదవ్‌ శనివారం మంత్రి హరీశ్‌రావును కలుసుకున్నారు. పటాన్‌చెరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనితీరుతో మంచి పేరు తెచ్చుకోవాలని కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌కు మంత్రి హరీశ్‌రావు సూచించారు. కార్పోరేటర్‌గా వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. మెట్టుకుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గూడెంమధుసూధన్‌రెడ్డి ఆశీస్సులతో కార్పొరేటర్‌గా గెలిచానన్నారు. 

Updated Date - 2020-12-06T05:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising