ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు’

ABN, First Publish Date - 2020-12-19T06:31:43+05:30

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు.

నర్సాపూర్‌లో మాట్లాడుతున్న మాజీ మంత్రి సునీతారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



నర్సాపూర్‌, డిసెంబరు 18: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నర్సాపూర్‌ పట్టణంలోని   స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని విధాల అండగా నిలుస్తున్నదన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ నయీమోద్దిన్‌, మార్కెటింగ్‌  డైరెక్టర్‌ సురారం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T06:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising