ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాధవానంద స్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

ABN, First Publish Date - 2020-08-12T11:03:47+05:30

రంగంపేట పీఠాధిపతి మాధవానందస్వామిని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్చారం, ఆగస్టు 11 : రంగంపేట పీఠాధిపతి మాధవానందస్వామిని  మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. వారి వెంట మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచులు సుజాత, మాధవి, నాయకులు గౌరీశంకర్‌, మల్లారెడ్డి, రవితేజారెడ్డి, దుర్గేష్‌, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-08-12T11:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising