ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక శని త్రయోదశిని పురస్కరించుకుని చాకరిమెట్లలో భక్తుల కోలాహలం

ABN, First Publish Date - 2020-11-29T05:44:52+05:30

కార్తీక మాసం శనిత్రయోదశి పురష్కరించుకుని చిన్నగొట్టిముక్ల అటవీప్రాంతంలో వెలసిన చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పురోహితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ్వంపేట, నవంబరు 28: కార్తీక మాసం శనిత్రయోదశి పురష్కరించుకుని చిన్నగొట్టిముక్ల అటవీప్రాంతంలో వెలసిన చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సమూహిక వ్రతాలు ఆచరించారు. ఆలయ చైర్మన్‌, ప్రధాన పూజారి ఆంజనేయశర్మ, పూజారులు దేవదత్తశర్మ, ప్రభురాజుశర్మ, దేవీప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యనిర్వాహణ అధికారి శశిధర్‌ ఆఽధ్వర్యంలో భక్తుల సౌకర్యం కోసం చర్యలు తీసుకున్నారు. అలాగే, శనిత్రయోదశి సందర్భంగా మున్సిపల్‌ చైౖర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ బస్టాండు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Updated Date - 2020-11-29T05:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising