ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-07-05T11:35:40+05:30

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ములుగు ఆర్‌ఐ అపర్ణ, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ మండలంలోని దాసర్లపల్లిలో పట్టుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, జూలై 4 : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ములుగు ఆర్‌ఐ అపర్ణ, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ మండలంలోని దాసర్లపల్లిలో పట్టుకున్నారు. గ్రామానికి చెందిన భూక్య భిక్షపతిని అదుపులోకి తీసుకొని 65 క్వింటాళ్ల బియ్యాన్ని, డీసీఎం, జిట్టో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా రేషన్‌ బియ్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-05T11:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising