ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కేసులే

ABN, First Publish Date - 2020-03-25T12:52:21+05:30

నిత్యవసర సరుకులను అఽధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రవీందర్‌రావుహెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరోలతో మాట్లాడారు. నిత్యవసర సరుకులను వ్యాపారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 24: నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రవీందర్‌రావుహెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరోలతో మాట్లాడారు. నిత్యవసర సరుకులను వ్యాపారులు నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు. అధిక ధరలకు విక్రయించినా, నాణ్యత లేని వస్తువులు అంటగట్టినా కేసులు నమోదు చేసి, జరిమానా విఽధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. 

Updated Date - 2020-03-25T12:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising