ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ బోర్డుతో అక్రమ రవాణా

ABN, First Publish Date - 2020-03-25T13:12:35+05:30

పౌర సరఫరాల సంస్థ పేర బియ్యం సరఫరా చేస్తున్నట్లు లారీకి బోర్డు పెట్టి.. ఇనుప పైపుల తయారీకి ముడిసరుకును తీసుకెళ్తున్న లారీని గ్రామస్థులు పట్టుకుని నిలిపేశారు. చెట్లగౌరారం గ్రామ శివారులో సర్పంచ్‌ నర్సయ్య,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనోహరాబాద్‌, మార్చి 24 : పౌర సరఫరాల సంస్థ పేర బియ్యం సరఫరా చేస్తున్నట్లు లారీకి బోర్డు పెట్టి.. ఇనుప పైపుల తయారీకి ముడిసరుకును తీసుకెళ్తున్న లారీని గ్రామస్థులు పట్టుకుని నిలిపేశారు. చెట్లగౌరారం గ్రామ శివారులో సర్పంచ్‌ నర్సయ్య, ఉపసర్పంచ్‌ శ్రీహరిగౌడ్‌ ఆధ్వర్యంలో కంచెలను ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ బోర్డు వేసుకుని లారీ వచ్చింది. అనుమానం వచ్చిన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు లారీని ఆపి చూడగా.. ఇనుము తయారీ ముడి సరుకు ఉండడంతో అధికారులకు సమాచారం అందజేసి గ్రామ శివారులోనే నిలిపేశారు.

Updated Date - 2020-03-25T13:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising