ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మార్పీఎస్‌

ABN, First Publish Date - 2020-10-19T09:41:46+05:30

అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు గంధగల్ల ప్రసాద్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్నూర, అక్టోబరు 18 : అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు గంధగల్ల ప్రసాద్‌ అన్నారు. మండలంలోని కొన్యాల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. పత్తి, వరి పంటలు చేతికి వచ్చే దశలో పూర్తిగా పాడైపోయాయని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని కోరారు. ఆయన వెంట ఏర్పుల రాజు, త్యాగరాజు, చిన్న సాయిలు, కిష్టయ్య, దామోదర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-10-19T09:41:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising