ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు వరి ధాన్యం దగ్ధం

ABN, First Publish Date - 2020-11-25T06:26:32+05:30

ప్రమాదవశాత్తు వరి ధాన్యం దగ్ధమైన సంఘటన బెజ్జంకి అనుబంధ గ్రామం ఎల్లంపల్లి శివారులో మంగళవారం జరిగింది.

ఎల్లంపల్లిలో దగ్ధమైన ధాన్యం కుప్ప వద్ద దిగాలుగా కూర్చున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జంకి, నవంబరు 24: ప్రమాదవశాత్తు వరి ధాన్యం దగ్ధమైన సంఘటన బెజ్జంకి అనుబంధ గ్రామం  ఎల్లంపల్లి  శివారులో మంగళవారం జరిగింది.  రైతు కుసుంభ శంకర్‌రావు ఆదివారం తన వ్యవసాయ భూమిలోని వరిపంటను హార్వెస్టర్‌తో కోసి మరుసటిరోజు  ధాన్యం కుప్పను  పొలం వద్ద నిల్వచేశాడు. మంగళవారం ఉదయం వెళ్లి చూసేసరికి  వరిధాన్యం దగ్ధమై ఉందని రైతు రోదిస్తూ చెప్పాడు. సుమారు 20 క్వింటాళ్ళ వరిధాన్యం దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.  ప్రభుత్వం  ఆదుకునేలా అధికారులు సహకరించాలని బాధిత రైతు కోరాడు.

Updated Date - 2020-11-25T06:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising