ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరులోగా రైతు వేదికలు పూర్తి కావాలి

ABN, First Publish Date - 2020-08-11T11:20:20+05:30

జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు


సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 10: జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం  కలెక్టర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 116 రైతు వేదికల నిర్మాణ పనులను పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తికానట్టయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. పనుల్లో జాప్యం చేసే ఏజెన్సీలను బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు. 

Updated Date - 2020-08-11T11:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising