ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2020-07-05T11:35:01+05:30

విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అర్జున్‌పట్లలో చోటు చేసుకున్నది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దూరు, జూలై 4 : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అర్జున్‌పట్లలో చోటు చేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ముస్మీర్‌ బాల్‌రాజ్‌గౌడ్‌ (64) శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వ్యవసాయ బావి వద్ద వాగు ప్రవహిస్తుండడంతో స్టాటరు మునిగిపోకుండా ఉండేందుకు సర్వీసు వైరు లాగాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంపత్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-05T11:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising