ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2020-11-25T05:34:42+05:30

పొలం వద్ద మీటరులో ఫీజ్‌ను పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిరుదొడ్డి/తొగుట, నవంబరు 24: పొలం వద్ద మీటరులో ఫీజ్‌ను పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య(62) సోమవారం సాయంత్రం తన పొలం వద్ద ఉన్న మీటరులో ఫీజ్‌ను పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతిచెందాడు. మంగళవారం మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


Updated Date - 2020-11-25T05:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising