ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠధామాల కోసం స్థలాల పరిశీలన

ABN, First Publish Date - 2020-12-03T06:06:59+05:30

నారాయణఖేడ్‌, డిసెంబరు 2 : ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లి, మంగల్‌పేటతో పాటు పట్టణంలోని బతుకమ్మకుంట పరిసరాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి దాదాపు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి.

ఖేడ్‌ పరిఽధిలోని చాంద్‌ఖాన్‌పల్లిలో స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, డిసెంబరు 2 : ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లి, మంగల్‌పేటతో పాటు పట్టణంలోని బతుకమ్మకుంట పరిసరాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి దాదాపు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. బుధవారం తహసీల్దార్‌ దశరథ్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏఈ సంజయ్‌ సర్వేయర్లతో కలిసి వైకుంఠధామాల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించి సర్వే చేపట్టారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. వారి వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పరశురాం, కాంగ్రెస్‌ మున్సిపల్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ దారం శంకర్‌, కౌన్సిలర్లు సంధ్యారాణి, కవిత, స్వప్నషెట్కార్‌, రామకృష్ణ ఉన్నారు. 


Updated Date - 2020-12-03T06:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising