ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలి

ABN, First Publish Date - 2020-02-28T10:54:51+05:30

ధర్నాలు, రాస్తారోకోలు వంటి శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి 


సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 27: ధర్నాలు, రాస్తారోకోలు వంటి శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసులకు సూచించారు. పోలీసు అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఆందోళనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ చందనాదీప్తి పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

Updated Date - 2020-02-28T10:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising